బాలీవుడ్ లో విలన్ గా నాగబాబు రీ ఎంట్రీ


 తన ఆకారంతో నటనలో వైవిద్యం ప్రదర్శించే నాగబాబు చాలా గ్యాప్ తర్వాత రి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  తెలుగులో హిట్ అయిన ఛత్ర పతి సినిమా ను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ తెర కెక్కిస్తున్నాడు.  ఛత్రపతిలో   ప్రభాస్, శ్రియ జంటగా నటించగా హిందీలో బెల్లం కొండ్ శ్రీనివాస్, కియారా అద్వాని జంటగా నటించ బోతున్నారు. ప్రధాన మైన విలన్ పాత్రలో నాగ బాబు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన  ఛత్రపతి సినిమా  బాహు బలి కన్నా ముందు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.  

ఇక ఈ ఎంట్రీ ఇవ్వ బోతున్న నాగబాబు  పాత్ర కూృరంగా ఉండబోతున్నదనే టాక్ వినిపిస్తోంది.  ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేసిన పోటోలు హిందీ లో రీ మేక్ చేయబోయే ఛత్రపతి సినిమాలోవే నని చెబుతున్నారు. నోట్లో సిగరెట్ ముక్క ..నుదిటి పై నుండి కుడి చెంప పైకి జారిన కత్తి వేటు గాటు తో నాగబాబు ముఖం అతి కూృరంగా కనిపించే రీతిలో ఫోటోలు ఉండడం చూస్తుంటే ఆయన పాత్ర ఎలా ఉండ బోతోందో  అర్దం చేసుకోవచ్చు.  చాలా కాలంగా మాగబాబు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆఫర్లు వచ్చినా సున్నితంగా పక్కన పెట్టి సక్సెస్ ఫుల్ ఎపి సోడ్స్ వంటి జబర్ దస్త్  షోలకు చాలా కాలం  పరిమితం ఆ తర్వాత జబర్ దస్త్ లో మానేసి  అయ్యారు. ఇక ఈ సినిమాలో హీరో విషయానికి వస్తే బెల్లం కొండ శ్రీనివాస్ తక్కువ సినిమాలే చేసినా మాస్ గా సక్సెస్ అయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో  పేరు మోసిన నిర్మాత బెల్లం కొండ సురేష్ కుమారుడు బెల్లం కొండ శ్రీనివాస్. వీవీ వినాయక్   బెల్లం కొండ శ్రీనివాస్ కాంబి నేషన్ లో గతంలో 30 కోట్ల బడ్జె్టో తో నిర్మించి అల్లుడు శ్రీను రికార్డు నెల కొల్పింది. రాక్షసుడు, అల్లుడు శ్రీను, స్పీడు నోడు, సాక్షం తదితర చిత్రాలతో బెల్లం కొండ శ్రీనివాస్ మాస్ హీరోగా స్థిపడ్డారు. ఇక తెలుగులో ప్రభాస్ చేసిన రోల్ లో హిందీ రీ మేక్ లోకనిపించ బోతున్న శ్రీనివాస్ ఎట్లా మెప్పించ బోతున్నాడో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు