కెసిఆర్ కు ప్రముఖుల పరామర్శ

యశోదా ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన మాజి ముఖ్యంత్రి చంద్రశేఖర్ రావును పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సినినటుడు చిరంజీవి, ప్రకాశా రాజు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,భీమ్ ఆర్మీ చీఫ్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెసిఆర్ ను కల్సి పరామర్శించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

నారా చంద్రబాబు వచ్చిన సమయంలో కెసిఆర్ కుటుంబ సబ్యులు కుమారుడు కెటిఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీశ్ రావు,తోడల్లుడి కుమారుడు సంతోష్ రావు అక్కడే ఉన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు