కూలిన సర్వాయి పాపన్న కోట బురుజు

 





జనగామ జిల్లా..రఘనాదపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట బారీ వర్షాలాకు ఒక పక్క కూలిపోయింది. భారి వర్షాల కారణంగ బురుజు నాని కూలే ప్రమాదం గ్రహించిన గ్రామస్తులు సమీప ఇండ్లల్లో ఉన్న వారిని ఖాళి చేయించారు. ఈ ప్రమాదంలో బురుజు సమీపంలో ఉన్న  ఐదు ఇండ్లకు నష్్ట జరిగిిందిి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు