ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన కెసిఆర్


 భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం భవణాన్ని  బుధవారం సిఎం కెసిఆర్ ప్రారంభించారు. రాజశ్యామల యాగం పూర్ణాహుతి  అనంతరం కార్యాలయం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.






పార్టి కార్యాలయం ప్రారంభోత్సవానికి టిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు