Liqour on line sale |
కరోనా కారణంగా వరుసగా లాక్ డౌన్ విధించి సడలింపులు ఇచ్చిన అనంతరం మద్యం షాపుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు.షాపుల వద్ద పోలీసులను కాపలా పెట్టి తొక్కిస లాట జరగకుండా చూడాల్సి వచ్చింది.కరోనా గందర గోళంలో మద్యం షాపుల వద్ద నేరుగా అమ్మకాలకు బదులు ఆన్ లైన్ ద్వారా విక్రయాలు చేయాలని సుప్రీం కోర్టు సూచనుల చేసింది.ఈ నేపద్యంలో దేశంలో ఇతర రాష్ర్టాలలోకూడ ఆన్ లైన్ విక్రయాలకు విధానాలు రూపొందించే పనిలో ఉన్నారు.
లాక్ డౌన్ కాలంలో అమెజాన్ నిత్యావసర సరుకులను డోర్ డెలివరి చేసింది.ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలు వాహనాల విడిభాగాల వరకు అన్ని విక్రయించే అమెజాన్ దేశంలో అతి పెద్ద నెట్ వర్క్ కలిగి ఉంది.బిగ్ భాస్కెట్ కూడ అమె జాన్ తో ఆన్ లైన్ విక్రయాల్లో పోటీ పడుతోంది.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box